🎉 50% Discount on Courses! Enroll
శాతవాహన పాలకులు – 2 (Shatavahana Dynasty, Shatavahana History)

స్వాతికర్ణి తరువాత మొదటి పులోమావి శాతవాహన సింహాసనం అధిష్టించాడు. ఇతడు శాతవాహన రాజుల కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేసి మగధ సామ్రాజ్య రాజధాని అయిన పాటలీపుత్రం పై ఆంధ్రుల అధికారాన్ని ప్రతిష్టించాడు. ఇతను రాజ్యానికి వచ్చే నాటికి పశ్చిమ భారతదేశంలో గ్రీకుల ఆధిపత్యం అంతరించి శక క్షాత్రపులు అధికారాన్ని స్థాపించారు. శాతవాహన పాలకులు – 2 (Shatavahana Dynasty, Shatavahana History)
Read Also : https://www.estudymaterial.com/p/indian-geography.html






